Logo
Download our app
ఈనెల 10వ తేదీ నుంచి బ్యాడ్మింటన్ పోటీలు
NEWS   Sep 05,2024 04:11 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ అండర్-15 బాలబాలికల ఛాంపియన్షిప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సమైక్య అధ్యక్షుడు బుచ్చయ్య చౌదరి తెలిపారు. పట్టణంలోని ఎంపీఆర్ బ్యాట్మెంటన్ అకాడమీ ఇండోర్ స్టేడియం, మంజు బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source