Logo
Download our app
రేషన్ షాపులను తనిఖీ చేసిన రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు.
NEWS   Sep 05,2024 06:39 am
పౌరసరఫరాల కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు మల్యాల మండలంలోని పలు చౌక ధరల దుకాణాలను రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. రేషన్ బియ్యం లో అనేక పోషక పదార్థాలు ఉంటాయని, లబ్ధిదారులు ప్లాస్టిక్ బియ్యంగా భావించవద్దని టాస్క్ ఫోర్స్ అధికారి కృష్ణ, నాణ్యత ప్రమాణాల అధికారి రషీద్ పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు మరియు డీలర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫర అధికారులు శ్రీనివాస్, స్వామి, వంశీ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source