Logo
Download our app
మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
NEWS   Sep 05,2024 07:56 am
అరకు: జలవనరులు కలుషితం అవకూడదని ఆరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విభాగం మట్టి వినాయక ప్రతిమలను విద్యార్ధులకు పంపిణీ చేశారు. రసాయనాలతో చేసిన ప్రతిమలతో జలవనరులకు, పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రిన్సిపాల్ కెబికె నాయక్ తెలిపారు. విద్యార్ధులు త‌మ‌ గ్రామాల్లో మట్టి వినాయక ప్రతిమలతో కలిగే ఉపయోగాలను వివరించి, గ్రామస్తులతో మట్టి వినాయక ప్రతిమలను పూజించే విధంగా చేయాలని NSS P.O లు నాగబాబు, విజయలక్ష్మి, అనితకుమారి కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source