Logo
Download our app
కడెం ప్రాజెక్టులో 5 గేట్లు ఎత్తివేత
NEWS   Sep 04,2024 06:51 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువ అవ్వడంతో కడెం ప్రాజెక్టులో 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్ స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.800 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా 29496 క్యూసెక్కుల నీరు చేరుతున్న క్రమంలో 31326 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు ప్రాజెక్ట్ అధికారులు.

Top News


LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
LATEST NEWS   Mar 14,2026 10:47 pm
ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌
AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ వేడుక‌లో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ...
LATEST NEWS   Mar 14,2026 10:47 pm
ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌
AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ వేడుక‌లో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ...
LATEST NEWS   Mar 14,2026 05:12 pm
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న...
LATEST NEWS   Mar 14,2026 05:12 pm
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న...
⚠️ You are not allowed to copy content or view source