Logo
Download our app
హరీశ్, పువ్వాడ, సబిత వాహనాలపై రాళ్ల దాడి
NEWS   Sep 03,2024 12:00 pm
ఖమ్మం: వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబిత ఇంద్రారెడ్డి, మాజీ mp నామా నాగేశ్వర్ రావు వచ్చారు. ఈ సమయంలో అనూహ్యంగా కొందరు వారి వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో మాజీ మంత్రుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమై రాళ్లు రువ్విన వారిపై దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
LATEST NEWS   Jul 01,2025 11:31 pm
మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్ కు జైలు శిక్ష
ప్రకాశం జిల్లా కంభం మండలంలో మద్యం తాగి లారీ నడిపిన లారీ డ్రైవర్ కు గిద్దలూరు కోర్టు జరిమానా జైలు శిక్ష విధించింది. లారీ డ్రైవర్ కు...
LATEST NEWS   Jul 01,2025 11:31 pm
మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్ కు జైలు శిక్ష
ప్రకాశం జిల్లా కంభం మండలంలో మద్యం తాగి లారీ నడిపిన లారీ డ్రైవర్ కు గిద్దలూరు కోర్టు జరిమానా జైలు శిక్ష విధించింది. లారీ డ్రైవర్ కు...
⚠️ You are not allowed to copy content or view source