Logo
Download our app
3 వారాలుగా ఆసుపత్రికి రాని ఆప్తాల్మిక్
NEWS   Sep 03,2024 11:27 am
మల్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారము కంటి పరీక్షలు నిర్వహించే ఆప్తాల్మిక్ గత మూడు వారాలుగా రాకపోవడంతో కంటి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మంగళవారం దాదాపు పదుల సంఖ్యలో కంటి సమస్యల పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. ఈరోజు కంటి పరీక్షలకు వచ్చినవారు ఆప్తాల్మిక్ లేకపోవడంతో చాలాసేపు వెయిట్ చేసి తిరిగి ఆవేదనతో వెళ్ళిపోయారు. కాగా ఈ విషయమై ఆసుపత్రి సిబ్బందిని వివరణ కోరగా డిప్యూటేషన్ పై వెళ్లినట్లు తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
LATEST NEWS   Mar 14,2026 10:47 pm
ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌
AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ వేడుక‌లో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ...
LATEST NEWS   Mar 14,2026 10:47 pm
ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌
AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ వేడుక‌లో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ...
LATEST NEWS   Mar 14,2026 05:12 pm
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న...
LATEST NEWS   Mar 14,2026 05:12 pm
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న...
⚠️ You are not allowed to copy content or view source