Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 25 మందికి గాయాలు
NEWS   Sep 03,2024 06:57 am
శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తనకల్లు మండలం గంగసానిపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Top News


LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...
LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...
LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...
LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
⚠️ You are not allowed to copy content or view source