Logo
Download our app
ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
NEWS   Sep 02,2024 12:39 pm
డుంబ్రిగూడ మండల కేంద్రంలో వైయస్సార్ 15వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ మేరకు ఎంపిపి బాకా ఈశ్వరీ, జడ్పీటీసీ చట్టారి జానకమ్మ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహారు వైయస్సార్ అంటూ నినాదాలు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో YSRCP మండల అధ్యక్షులు మల్లేశ్వరరావు, వైస్ ఎంపిపి ఆనంద్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిముడు హరి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
LATEST NEWS   Jul 02,2025 08:41 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 13 మృత దేహాలు గుర్తింపు
పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది మృతి చెందార‌ని అధికారికంగా వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ . ఈ...
LATEST NEWS   Jul 02,2025 08:41 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 13 మృత దేహాలు గుర్తింపు
పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది మృతి చెందార‌ని అధికారికంగా వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ . ఈ...
⚠️ You are not allowed to copy content or view source