Logo
Download our app
ఎస్సీ వసతి గృహాలను తనిఖీ
NEWS   Sep 02,2024 08:29 am
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతపై విద్యార్థులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
LATEST NEWS   Jul 02,2025 08:41 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 13 మృత దేహాలు గుర్తింపు
పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది మృతి చెందార‌ని అధికారికంగా వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ . ఈ...
LATEST NEWS   Jul 02,2025 08:41 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 13 మృత దేహాలు గుర్తింపు
పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది మృతి చెందార‌ని అధికారికంగా వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ . ఈ...
⚠️ You are not allowed to copy content or view source