Logo
Download our app
ఏపీ, తెలంగాణలను ఆదుకుంటాం
NEWS   Sep 02,2024 07:56 am
గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. ప్రజాజీవనం స్తంభించింది. ప‌లు జిల్లాల్లో గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా బీభత్సమైన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఏపీ, తెలంగాణలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 09:11 am
హైద‌రాబాద్ లో 150 మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్
వ‌ర్షాకాలంలో ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు 150 మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్ ల‌ను రంగంలోకి దించిన‌ట్లు తెలిపారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ టీమ్ ల్లో 1800...
LATEST NEWS   Jul 02,2025 09:11 am
హైద‌రాబాద్ లో 150 మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్స్
వ‌ర్షాకాలంలో ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు 150 మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్ ల‌ను రంగంలోకి దించిన‌ట్లు తెలిపారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ టీమ్ ల్లో 1800...
LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
⚠️ You are not allowed to copy content or view source