Logo
Download our app
అధికారులెవరూ సెలవులు పెట్టొద్దు
NEWS   Sep 02,2024 08:35 am
HYD: తెలంగాణలో భారీ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 10:49 am
జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
జ‌గ‌న్ జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై హైకోర్టును ఆశ్ర‌యించింది వైసీపీ. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉందంటూ ఆ పార్టీ ప్ర‌ధాన...
LATEST NEWS   Jul 02,2025 10:49 am
జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
జ‌గ‌న్ జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై హైకోర్టును ఆశ్ర‌యించింది వైసీపీ. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉందంటూ ఆ పార్టీ ప్ర‌ధాన...
LATEST NEWS   Jul 02,2025 10:43 am
జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ‌ర‌కు మేడారం జాత‌ర
మేడారం మ‌హా జాత‌ర తేదీల‌ను ప్ర‌క‌టించింది పూజారుల సంఘం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ తేదీ వ‌ర‌కు జాత‌ర కొన‌సాగుతుంద‌ని తెలిపింది. 28న...
LATEST NEWS   Jul 02,2025 10:43 am
జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ‌ర‌కు మేడారం జాత‌ర
మేడారం మ‌హా జాత‌ర తేదీల‌ను ప్ర‌క‌టించింది పూజారుల సంఘం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ తేదీ వ‌ర‌కు జాత‌ర కొన‌సాగుతుంద‌ని తెలిపింది. 28న...
LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
⚠️ You are not allowed to copy content or view source