Logo
Download our app
పిఠాపురంకు 16 వేల పండ్ల మొక్కలు
NEWS   Sep 01,2024 05:46 pm
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కడియపులంక చిరు సేవాసమితి అధ్యక్షుడు గడ్డం శివ తన 40 మంది సేవాదళం ఆద్వర్యంలో 16 వేల ఉసిరి, నేరేడు, మామిడి వంటి పలు వివిధ పండ్ల జాతి మొక్కలను ఆరు లారీలలో ఆదివారం పిఠాపురం తరలించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇంటికొక మొక్క పంపిణీ చేయడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో నాటనున్నారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:48 am
ఆరు నెల‌ల్లో 126 కేసులు - ఏసీబీ
తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల కాలంలో 126 కేసులు న‌మోదు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్ర‌మంగా ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని గుర్తించామ‌ని తెలిపింది....
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
LATEST NEWS   Jul 02,2025 08:45 am
చీఫ్ ఇంజ‌నీర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. చీఫ్ ఇంజ‌నీర్ సైతం క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. బిల్లులు త్వ‌ర‌గా క్లియ‌ర్ చేస్తున్నామ‌ని, అదే స్థాయిలో...
LATEST NEWS   Jul 02,2025 08:41 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 13 మృత దేహాలు గుర్తింపు
పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది మృతి చెందార‌ని అధికారికంగా వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ . ఈ...
LATEST NEWS   Jul 02,2025 08:41 am
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 13 మృత దేహాలు గుర్తింపు
పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది మృతి చెందార‌ని అధికారికంగా వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ . ఈ...
⚠️ You are not allowed to copy content or view source