Logo
Download our app
మత్తడి దూకుతున్న నర్మాల ఎగువ మానేరు ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
NEWS   Sep 01,2024 02:58 pm
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నర్మాల ఎగువ మానేరు నిండుకుండలా మారి మత్తడి దూకుతుంది.రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టులోకి విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పాల్వంచ,మెదక్ జిల్లా కూడవెల్లి వాగుల ద్వారా వరదనీరు భారీగా రావడంతో ఎగువ మానేరు నీటి నిల్వ సామర్థ్యం 31అడుగులకు గానూ 31అడుగులకు చేరి మత్తడి దూకుతున్నది.అధికారులను వివరణ కోరగా ఎగువ మానేరు దిగువన ఉన్న రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు తెలిపారు.

Top News


TECHNOLOGY   Jul 02,2025 09:37 pm
భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడోసారి భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది టెక్ దిగ్గ‌జం సంస్థ‌ మైక్రోసాఫ్ట్. సుమారు 9100 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు నోటీసులు...
TECHNOLOGY   Jul 02,2025 09:37 pm
భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడోసారి భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది టెక్ దిగ్గ‌జం సంస్థ‌ మైక్రోసాఫ్ట్. సుమారు 9100 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు నోటీసులు...
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
LATEST NEWS   Jul 02,2025 08:40 pm
ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో...
LATEST NEWS   Jul 02,2025 08:40 pm
ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో...
⚠️ You are not allowed to copy content or view source