Logo
Download our app
ధర్మవరంలో జనసేన నేతను కలిసిన టూ టౌన్ సీఐ
NEWS   Sep 02,2024 12:48 pm
శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరం పట్టణం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని వారి నివాసంలో పట్టణ టు టౌన్ సీఐ రెడ్డప్ప మర్యాద పుర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఐ రెడ్డప్పకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప‌ట్టణంలో శాంతి భద్రతలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 10:49 am
జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
జ‌గ‌న్ జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై హైకోర్టును ఆశ్ర‌యించింది వైసీపీ. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉందంటూ ఆ పార్టీ ప్ర‌ధాన...
LATEST NEWS   Jul 02,2025 10:49 am
జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
జ‌గ‌న్ జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై హైకోర్టును ఆశ్ర‌యించింది వైసీపీ. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉందంటూ ఆ పార్టీ ప్ర‌ధాన...
LATEST NEWS   Jul 02,2025 10:43 am
జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ‌ర‌కు మేడారం జాత‌ర
మేడారం మ‌హా జాత‌ర తేదీల‌ను ప్ర‌క‌టించింది పూజారుల సంఘం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ తేదీ వ‌ర‌కు జాత‌ర కొన‌సాగుతుంద‌ని తెలిపింది. 28న...
LATEST NEWS   Jul 02,2025 10:43 am
జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ‌ర‌కు మేడారం జాత‌ర
మేడారం మ‌హా జాత‌ర తేదీల‌ను ప్ర‌క‌టించింది పూజారుల సంఘం. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ తేదీ వ‌ర‌కు జాత‌ర కొన‌సాగుతుంద‌ని తెలిపింది. 28న...
LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
⚠️ You are not allowed to copy content or view source