Logo
Download our app
నాగార్జునసాగర్ కు భారీ వరద ఎడమ కాలువకు గండి
NEWS   Sep 01,2024 09:59 am
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండి పడింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రపురం దగ్గర ఎడమ కాల్వకు భారీ గండి పడి అధికారులు గుర్తించారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. నిన్నటి నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి సాగర్ 26 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు.

Top News


LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...
LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...
LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...
LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
⚠️ You are not allowed to copy content or view source