Logo
Download our app
రెండో లైను కొరకు బొర్రా గుహలను సందర్శించిన రైల్వే కమిటీ
NEWS   Sep 01,2024 01:44 pm
అనంతగిరి: బొర్రా గుహలపై రెండో లైన్ కొరకు రైల్వే శాఖ నియమించిన ఐదుగురు సర్వే కమిటీ సభ్యులు MP తనుజారాణి సమక్షంలో బొర్రా కేవ్స్ ని సందర్శించారు. ఎంపీ మాట్లాడుతూ.. దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా బొర్రా గుహలు గుర్తింపు పొందాయన్నారు. రెండో లైన్ తో గుహలను కోల్పవలసి ఉంటుంది కావున రెండో లైన్ కొరకు 40మీ దూరం ఎలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎలైన్మెంట్ వలన ఎటువంటి నష్టం గుహలకు జరగదని, సందేహాలకు సర్వే చేయించుకోవచ్చని కమిటీ సభ్యులు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ ఉన్నారు

Top News


LATEST NEWS   Jul 02,2025 09:39 pm
మా ద‌గ్గ‌ర చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నారు
జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఇక్క‌డ ఉన్నారంటూ ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు,...
LATEST NEWS   Jul 02,2025 09:39 pm
మా ద‌గ్గ‌ర చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నారు
జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఇక్క‌డ ఉన్నారంటూ ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు,...
TECHNOLOGY   Jul 02,2025 09:37 pm
భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడోసారి భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది టెక్ దిగ్గ‌జం సంస్థ‌ మైక్రోసాఫ్ట్. సుమారు 9100 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు నోటీసులు...
TECHNOLOGY   Jul 02,2025 09:37 pm
భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించిన మైక్రోసాఫ్ట్‌
నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే మూడోసారి భారీ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది టెక్ దిగ్గ‌జం సంస్థ‌ మైక్రోసాఫ్ట్. సుమారు 9100 మంది ఉద్యోగుల‌ను ఇంటికి పంపేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు నోటీసులు...
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
LATEST NEWS   Jul 02,2025 09:00 pm
విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు...
⚠️ You are not allowed to copy content or view source