Logo
Download our app
కూలుతున్న పురాత‌న‌ కట్టడం
NEWS   Sep 01,2024 08:10 am
కరీంనగర్‌లో 49వ డివిజన్ లో 150సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం శిథిలావస్థకు చేరగా రాత్రి కురిసిన వర్షానికి స్లాబ్ పైకప్పు, గోడలు విరిగిపడ్డాయి. కార్పొరేటర్ సర్దార్ కమల్జిత్ కౌర్ సోహన్ సింగ్ తో కలిసి పాండురంగ స్వామి దేవాలయాన్ని డిప్యూటీ మేయర్ చల్లస్వరూపరాణి హరిశంకర్ పరిశీలించారు. పురాత‌న‌ కట్టడం కావడంతో శిథిలావస్థకు చేరడంతో కూలింద‌ని స్థానికులు తెలపగా ఆలయంలోకి ఎవరు కూడా వెళ్లవద్దని, మున్సిపల్ సిబ్బందికి శిధిలాలను తొలగించాలని ఆదేశించారు.

Top News


LATEST NEWS   Jul 03,2025 08:55 am
అధికారికంగా రోశ‌య్య జ‌యంతి
ప్ర‌తి ఏటా అధికారికంగా జూలై 4న దివంగ‌త సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక...
LATEST NEWS   Jul 03,2025 08:55 am
అధికారికంగా రోశ‌య్య జ‌యంతి
ప్ర‌తి ఏటా అధికారికంగా జూలై 4న దివంగ‌త సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక...
LATEST NEWS   Jul 03,2025 08:50 am
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి ప్రాంతంలో ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు...
LATEST NEWS   Jul 03,2025 08:50 am
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి ప్రాంతంలో ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు...
LATEST NEWS   Jul 03,2025 08:18 am
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు విడుద‌ల
రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన గుంటూరు...
LATEST NEWS   Jul 03,2025 08:18 am
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కృష్ణంరాజు విడుద‌ల
రాజధాని అమరావతి ప్రాంత మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు ఏపీ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన గుంటూరు...
⚠️ You are not allowed to copy content or view source