Logo
Download our app
అంజన్నను దర్శించుకున్న వైస్ చాన్సలర్
NEWS   Sep 01,2024 08:57 am
కొండగట్టు అంజన్నను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.కిషన్ రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు, సహాయ కార్యనిర్వాహణాధికారి అంజయ్య, ఆలయ పర్యవేక్షకులు హరిహర నాథ్, ఆలయ స్థానాచార్యులు కపిందర్ ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 03,2025 07:36 am
ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత,...
LATEST NEWS   Jul 03,2025 07:36 am
ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత,...
LATEST NEWS   Jul 03,2025 07:32 am
ఏపీలో ప్రైవేటు పాఠశాలల బంద్: అధికారుల వైఖరికి నిరసన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పాఠశాలలు నేడు బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు అధికారుల ఏకపక్ష వైఖరి, వేధింపులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బంద్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని,...
LATEST NEWS   Jul 03,2025 07:32 am
ఏపీలో ప్రైవేటు పాఠశాలల బంద్: అధికారుల వైఖరికి నిరసన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పాఠశాలలు నేడు బంద్‌కు పిలుపునిచ్చాయి. కొందరు అధికారుల ఏకపక్ష వైఖరి, వేధింపులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బంద్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని,...
LATEST NEWS   Jul 03,2025 07:22 am
సంజూ శాంస‌న్ పై సీఎస్కే ఫోక‌స్
భార‌తీయ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను తీసుకునేందుకు తాము ఆస‌క్తి చూపిస్తున్నామ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం అధికారికంగా ధ్రువీక‌రించింది. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఐపీఎల్...
LATEST NEWS   Jul 03,2025 07:22 am
సంజూ శాంస‌న్ పై సీఎస్కే ఫోక‌స్
భార‌తీయ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను తీసుకునేందుకు తాము ఆస‌క్తి చూపిస్తున్నామ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం అధికారికంగా ధ్రువీక‌రించింది. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఐపీఎల్...
⚠️ You are not allowed to copy content or view source