Logo
Download our app
అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకూడదు
NEWS   Sep 01,2024 05:06 am
KMR: భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎస్సై పుష్పరాజ్ మీడియా సమావేశంలో సూచించారు. అవసరమైన తప్ప ఎవరు బయటకు రాకూడదని ఆయన తెలిపారు. ఇనుప కరెంటు పోల్స్ కు దూరంగా ఉండాలని శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ప్రజలు ఉండకూడదని తెలిపారు. చెరువులు కుంటల దగ్గరికి ఎవరు కూడా వెళ్లకూడదని అయిన హెచ్చరించారు.

Top News


SPORTS   Jul 03,2025 12:16 am
గిల్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 310/5
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు 5 టికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (114*) అజేయ సెంచరీకి తోడు 41...
SPORTS   Jul 03,2025 12:16 am
గిల్ సెంచరీ.. టీమిండియా స్కోర్ 310/5
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలిరోజు 5 టికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (114*) అజేయ సెంచరీకి తోడు 41...
LATEST NEWS   Jul 02,2025 09:54 pm
కొండా సురేఖ రాజీనామా చేయాలి
మంత్రి కొండా సురేఖ త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేందర్. గ‌త ఎన్నిక‌ల్లో రూ. 70 కోట్లు ఖ‌ర్చు...
LATEST NEWS   Jul 02,2025 09:54 pm
కొండా సురేఖ రాజీనామా చేయాలి
మంత్రి కొండా సురేఖ త‌క్ష‌ణ‌మే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేందర్. గ‌త ఎన్నిక‌ల్లో రూ. 70 కోట్లు ఖ‌ర్చు...
LATEST NEWS   Jul 02,2025 09:39 pm
మా ద‌గ్గ‌ర చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నారు
జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఇక్క‌డ ఉన్నారంటూ ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు,...
LATEST NEWS   Jul 02,2025 09:39 pm
మా ద‌గ్గ‌ర చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నారు
జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఇక్క‌డ ఉన్నారంటూ ఆరోపించారు. ప్ర‌భుత్వంలో ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు,...
⚠️ You are not allowed to copy content or view source