Logo
Download our app
ఫించను ఒక రోజు ముందుగా ఇచ్చిన ఘనత చంద్రబాబుదే: మాజీమంత్రి
NEWS   Aug 31,2024 11:38 am
హుకుంపేట: సంతారి పంచాయితీలో జరిగిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రావణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు సామాజిక పింఛన్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, 1వ తేదీ సెలవు రావడంతో సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని ఒక రోజు ముందుగానే పింఛను పంపిణీ చేసి చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారని శ్రావణ్ అన్నారు.

Top News


LATEST NEWS   May 01,2026 06:15 pm
ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురి మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వద్ద ORRపై వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు....
LATEST NEWS   May 01,2026 06:15 pm
ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురి మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వద్ద ORRపై వేగంగా వచ్చిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు....
LATEST NEWS   May 01,2026 05:51 pm
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ...
LATEST NEWS   May 01,2026 05:51 pm
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ...
LATEST NEWS   May 01,2026 05:33 pm
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
దిలవార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. లబ్ధిదారురాలు మౌనికతో మాట్లాడి నిర్మాణ పురోగతి, ఖర్చు వివరాలు,...
LATEST NEWS   May 01,2026 05:33 pm
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
దిలవార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. లబ్ధిదారురాలు మౌనికతో మాట్లాడి నిర్మాణ పురోగతి, ఖర్చు వివరాలు,...
⚠️ You are not allowed to copy content or view source