Logo
Download our app
విద్యార్థినికి ల్యాప్ టాప్ అందించిన ఎమ్మెల్యే
NEWS   Aug 31,2024 09:17 am
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్రాజు అనంతపురంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్ టాప్ అందించారు. గుడిబండ మండలం బైరేపల్లి దళితవాడకు చెందిన చైత్ర అనంతపురంలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ 4సంవత్సరం చదువుతుంది. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యేసూచించారు. ఈ సందర్భంగా చైత్ర ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెస్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News


LATEST NEWS   May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై...
LATEST NEWS   May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై...
LATEST NEWS   May 01,2026 10:07 am
విశాఖ బాలిక‌కు 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు....
LATEST NEWS   May 01,2026 10:07 am
విశాఖ బాలిక‌కు 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు....
LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
⚠️ You are not allowed to copy content or view source