Logo
Download our app
హైదరాబాద్‌కు ‘ఆకాశ తిమింగలం’
NEWS   Aug 31,2024 09:42 am
ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘ఎయిర్‌బస్ బెలూగా’ నిన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ‘వేల్ ఆఫ్ ద స్కై’ (ఆకాశ తిమింగలం) అని పిలిచే ఈ ఎయిర్‌బస్ ఎ300-608ఎస్‌టీ విమానం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. థాయిలాండ్ వెళ్తూ ఇంధనం నింపుకునేందుకు ఇక్కడ ఆగింది. ఈ ఆకాశ తిమింగలం ప్రయాణం ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టౌలౌస్ విమానాశ్రయం నుంచి మొదలైంది.

Top News


LATEST NEWS   May 03,2026 11:13 am
ఏసీ పేల‌డంతో 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ...
LATEST NEWS   May 03,2026 11:13 am
ఏసీ పేల‌డంతో 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ...
LATEST NEWS   May 03,2026 05:45 am
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన...
LATEST NEWS   May 03,2026 05:45 am
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన...
LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
LATEST NEWS   May 02,2026 10:33 pm
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు....
⚠️ You are not allowed to copy content or view source