Logo
Download our app
హత్య కేసు: రిమాండ్‌కు నిందితులు
NEWS   Sep 03,2024 06:54 am
KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీలో జరిగిన వ్యాపారి విశ్వనథం మచ్చ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కట్టిన సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. లక్ష్మీబాయి ఆమె అల్లుడు రాజశేఖర్ పోచయ్య, జంగం శంకరప్పలు దాడి చేయగా విశ్వనాథం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

Top News


LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...
LATEST NEWS   Mar 15,2026 10:58 am
భారీ చేప‌లు దొరికాయ్!
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని ఒక‌ చెరువులో మత్స్యకారులకు శనివారం భారీ బొచ్చె చేపలు దొరికాయి. 29, 31 కిలోల బరువున్న రెండు భారీ బొచ్చె...
LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...
LATEST NEWS   Mar 15,2026 10:52 am
ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం అమెరికా ఎంబసీపై దాడులు!
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు...
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....
⚠️ You are not allowed to copy content or view source