Logo
Download our app
31న సామాజిక పింఛన్లు పంపిణీ
NEWS   Aug 30,2024 05:46 pm
అరకులోయ మండల పరిదిలో ఉన్న 6537 సామాజిక ఫించన్ల కు రూ.2,79,70,500/- లు మంజూరైనట్లు ఎంపీడీఓ వెంకటేష్ తెలిపారు. ఒక్కొ సచివాలయ ఉద్యోగి 50 ఫించన్లు పంపిణీ చేయాలని ఎంపీడీఓ అన్నారు. ఈ నెల 31 తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ జరగుతాయని పేర్కొన్నారు. 31వ తేదిన పింఛను తీసుకోని లబ్ధిదారులు సెప్టెంబరు 2వ తేదీన తీసుకోవచ్చని అన్నారు. ఫించను పంపిణీ ఉదయం 6 గంటల నుండి ప్రారంభించాలని సూచించారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 08:58 pm
మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్...
LATEST NEWS   Jan 28,2026 08:58 pm
మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్...
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
⚠️ You are not allowed to copy content or view source