Logo
Download our app
హైడ్రాను జిల్లా స్థాయిలోను విస్తరింప చేయాలి
NEWS   Aug 27,2024 05:39 pm
KMR: కామారెడ్డితో పాటు మండలాల్లో హై డ్రాను విస్తరింప చేయాలనీ జాతీయ మనవ హక్కుల కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మర్రి మహిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం రాజధానిలో అమలు చేస్తున్న హైడ్రాను జిల్లా స్థాయి లో అమలు చేయాలనీ ఈ సందర్బంగా కోరారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన మానవ హక్కుల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు

Top News


LATEST NEWS   Jun 10,2026 02:31 pm
భారతీరాజా పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం విజయ్‌
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. సీఎం విజయ్ నివాళులర్పించి,...
LATEST NEWS   Jun 10,2026 02:31 pm
భారతీరాజా పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం విజయ్‌
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. సీఎం విజయ్ నివాళులర్పించి,...
LATEST NEWS   Jun 10,2026 02:27 pm
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్,...
LATEST NEWS   Jun 10,2026 02:27 pm
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్,...
LATEST NEWS   Jun 10,2026 02:26 pm
మోదీకి రాష్ట్రపతి అభినందనలు
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ...
LATEST NEWS   Jun 10,2026 02:26 pm
మోదీకి రాష్ట్రపతి అభినందనలు
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ...
⚠️ You are not allowed to copy content or view source