Logo
Download our app
కాకినాడలో బాలిక అదృశ్యం
NEWS   Aug 27,2024 06:28 am
బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. రాగంపేటకి చెందిన 17 ఏళ్ల బాలిక ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ సమయంలో కనకాంబరం రంగు టాప్, నలుపు రంగు లెగ్గిన్ ధరించింది. బాలిక ఆచూకీ తెలిసినవారు త్రీటౌన్ పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Top News


LIFE STYLE   Oct 19,2025 12:04 am
నేడే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియంలో దున్నరాజుల ప్రదర్శన జ‌ర‌గ‌నుంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి...
LIFE STYLE   Oct 19,2025 12:04 am
నేడే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియంలో దున్నరాజుల ప్రదర్శన జ‌ర‌గ‌నుంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి...
SPORTS   Oct 18,2025 11:49 pm
స్మృతి మంధానా కాబోయే భ‌ర్త ఎవ‌రు?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స‌మాచారం. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు...
SPORTS   Oct 18,2025 11:49 pm
స్మృతి మంధానా కాబోయే భ‌ర్త ఎవ‌రు?
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స‌మాచారం. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు...
BIG NEWS   Oct 18,2025 10:47 pm
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇదే..
నవంబర్ 11న జ‌ర‌గ‌నున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ...
BIG NEWS   Oct 18,2025 10:47 pm
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇదే..
నవంబర్ 11న జ‌ర‌గ‌నున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ...
⚠️ You are not allowed to copy content or view source