తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో గడిచిన 24 గంటలలో అత్యధికంగా వర్షపాతం నమోదైన వాతావరణ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ మేరకు గోకవరం మండలంలో అత్యధికంగా 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలో 0.6 మిల్లీమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదయింది అని తెలిపారు. జిల్లాలో సగటున 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు