Logo
Download our app
గోపాలపురం నుంచి ముమ్మిడివరప్పాడు వెళ్లే రోడ్డు అధ్వానం
NEWS   Aug 25,2024 08:15 am
రావులపాలెం మండలంలోని గోపాలపురం నుంచి ముమ్మిడివరప్పాడు గ్రామం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి రహదారి సమస్య గ్రామాలలో ఉన్నప్పటికీ పాలకులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి వెంబడి భారీగా ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు రాకపోకలు సాగించడం మరింత నరకయాతనగా మారింది.

Top News


LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
⚠️ You are not allowed to copy content or view source