Logo
Download our app
విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న టీడీపీ నాయకులు
NEWS   Aug 24,2024 09:01 am
తిరగలదిన్నె గ్రామంలో శనివారం నూతనంగా నిర్మాణం చేసిన రాములవారి గుడిలో సీత రామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి AMC చైర్మన్ యారవ శ్రీనివాసులు, ఎంపీటీసీ బొల్లా నరసింహ చౌదరి, ఆవుల రమణమ్మ, మండ్ల మల్లికార్జున టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...
LATEST NEWS   Jul 28,2026 02:43 pm
ఢిల్లీలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌...
LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...
LATEST NEWS   Jul 28,2026 02:40 pm
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్
వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఎక్సైజ్‌శాఖ...
LATEST NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి...
LATEST NEWS   Jul 28,2026 02:37 pm
విజయ్ సర్కార్ కి హైకోర్ట్ షాక్
విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి...
⚠️ You are not allowed to copy content or view source