Logo
Download our app
తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
NEWS   May 30,2026 06:45 pm
కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. మంత్రాలయం వద్ద గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య(22).. హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర(5), సతీశ్‌(35).. మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర(25), ధను(23)గా గుర్తించారు. వీరంతా బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం కోసం వచ్చారు. వ్రతం తర్వాత నదిలోకి దిగి.. లోతు అంచనా వేయలేక గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Top News


LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:47 pm
బీఆర్ఎస్‌కు కంపెల్లి కనకేష్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పదవికి కంపెల్లి కనకేష్ రాజీనామా చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నాయకత్వ లోపం ఉండటం,...
LATEST NEWS   May 30,2026 06:02 pm
మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్
నర్సాపూర్(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ లలితా శ్రీధర్ రెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. గత వారం రోజులుగా...
LATEST NEWS   May 30,2026 06:02 pm
మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్
నర్సాపూర్(జి) మండలం టెంబూర్ణి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ లలితా శ్రీధర్ రెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. గత వారం రోజులుగా...
LATEST NEWS   May 30,2026 01:40 pm
ATA మహాసభల‌కు కేటీఆర్‌కు ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహా సభల‌కు హాజరుకావాల్సిందిగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను 'ఆటా'...
LATEST NEWS   May 30,2026 01:40 pm
ATA మహాసభల‌కు కేటీఆర్‌కు ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహా సభల‌కు హాజరుకావాల్సిందిగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను 'ఆటా'...
⚠️ You are not allowed to copy content or view source