స్వాతంత్ర్య వేడుకలలో ప్రత్యేక ఆకర్షణ
పద్మినీ కుమార్ చేనేత రాట్నం
NEWS Aug 16,2024 01:27 pm
అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు మండల పరిషత్ పాఠశాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ చేనేత కార్మికుడు సోరంపల్లి పద్మనీకుమార్ కీలక పాత్ర పోషించిన చేనేత రాట్నం చరఖాను తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో దాని పాత్రను ఉద్దేశించి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాట్నం పలువురు పెద్దలను ఆకర్షించింది