Logo
Download our app
లక్ష్మినగర్ కాలనీ అధ్యక్షుడిగా ర్యాకల
NEWS   Aug 13,2024 07:18 am
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మినగర్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ర్యాకల లక్ష్మినారాయణ గెలుపొందారు. లింగారెడ్డి, చెన్నారెడ్డి ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా లక్ష్మినారాయణ రామ్ రెడ్డిపైన గెలిచారు. అసోసియేషన్ కార్యదర్శిగా నవీన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా అరవింద్, ఆర్వి చారి, కోశాధికారిగా రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రజిత, కార్యవర్గ సభ్యులుగా కునాల్, జగన్, జైకుమార్, మక్కా రమేశ్, జాన్ ఫిలిప్స్ గెలిచారు. తమపై నమ్మకంతో

Top News


LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
LIFE STYLE   Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS   Oct 18,2025 11:30 am
TG: కొన‌సాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
LATEST NEWS   Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
⚠️ You are not allowed to copy content or view source