Logo
Download our app
లక్ష్మినగర్ కాలనీ అధ్యక్షుడిగా ర్యాకల
NEWS   Aug 13,2024 07:18 am
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మినగర్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ర్యాకల లక్ష్మినారాయణ గెలుపొందారు. లింగారెడ్డి, చెన్నారెడ్డి ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా లక్ష్మినారాయణ రామ్ రెడ్డిపైన గెలిచారు. అసోసియేషన్ కార్యదర్శిగా నవీన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా అరవింద్, ఆర్వి చారి, కోశాధికారిగా రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రజిత, కార్యవర్గ సభ్యులుగా కునాల్, జగన్, జైకుమార్, మక్కా రమేశ్, జాన్ ఫిలిప్స్ గెలిచారు. తమపై నమ్మకంతో

Top News


LATEST NEWS   Mar 22,2026 11:19 am
₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3...
LATEST NEWS   Mar 22,2026 11:19 am
₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3...
LATEST NEWS   Mar 22,2026 10:32 am
రికార్డు ధ‌ర‌ల్లో చికెన్ ధ‌ర‌లు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్‌ మాసం, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ ఇప్పుడు...
LATEST NEWS   Mar 22,2026 10:32 am
రికార్డు ధ‌ర‌ల్లో చికెన్ ధ‌ర‌లు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్‌ మాసం, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ ఇప్పుడు...
LATEST NEWS   Mar 22,2026 05:45 am
దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ -...
LATEST NEWS   Mar 22,2026 05:45 am
దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ -...
⚠️ You are not allowed to copy content or view source