Logo
Download our app
స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించిన బిజెపి నేతలు
NEWS   Aug 13,2024 06:32 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బిజెపి నేతలు మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గణిశెట్టి వెంకటేశ్వరరావు, మిద్దె రవి, వై వెంకటరమణ, మల్లిబాబు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Mar 22,2026 11:19 am
₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3...
LATEST NEWS   Mar 22,2026 11:19 am
₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3...
LATEST NEWS   Mar 22,2026 10:32 am
రికార్డు ధ‌ర‌ల్లో చికెన్ ధ‌ర‌లు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్‌ మాసం, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ ఇప్పుడు...
LATEST NEWS   Mar 22,2026 10:32 am
రికార్డు ధ‌ర‌ల్లో చికెన్ ధ‌ర‌లు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. రంజాన్‌ మాసం, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి తీవ్రత కారణంగా వారం క్రితం రూ.330 ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ ఇప్పుడు...
LATEST NEWS   Mar 22,2026 05:45 am
దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ -...
LATEST NEWS   Mar 22,2026 05:45 am
దివ్యాంగులకు పెళ్లి - ఆశీర్వాదాలు
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ సహకారంతో, శాంతి దివ్యాంగుల సంఘం చైర్మన్ శ్రీ గిరి రజినీ ఆధ్వర్యంలో 55వ దివ్యాంగుల పెళ్లి నిర్వహించారు. వరుడు రామకృష్ణ -...
⚠️ You are not allowed to copy content or view source