Logo
Download our app
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల భవనం పునర్నిర్మాణంపై అధికారులతో చర్చించాను. గ్రామ ప్రజలను కలిసి సంక్షేమ పథకాలు, సాగునీటి అవసరాలపై అభిప్రాయాలు తెలుసుకున్నాను. స్వచ్ఛమైన గ్రామం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి.

Top News


LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...
LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...
LATEST NEWS   Sep 20,2026 12:23 am
సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం
HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టులో SLP దాఖలు...
LATEST NEWS   Sep 20,2026 12:23 am
సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం
HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టులో SLP దాఖలు...
LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...
LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...
⚠️ You are not allowed to copy content or view source