విశాఖలో సీఎం ఇళ్ల పట్టాల పంపిణీ
NEWS Sep 19,2026 09:59 am
పేదల సొంతింటి కలను 2845 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ సీఎం చంద్రబాబు వైజాగ్లో పట్టాలను పంపిణీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో 399 ఎకరాల పరిధిలో 19,33,853 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో ఆయా కుటుంబాలను ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాయి. దాదాపు 8874కోట్ల విలువైన ఈ భూములను పేదలకు క్రమబద్ధీకరించి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం ఏపీలో ఇదే తొలిసారి.