సాయుధ పోరాట యోధుల త్యాగాలు అమరం
NEWS Sep 17,2026 06:09 pm
కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.నగరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పోరాట చరిత్రపై జరుగుతున్న వక్రీకరణలను తిప్పికొట్టాలని కోరారు. భూమి, ఉపాధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.