Logo
Download our app
మళ్లీ గెలిచి మంత్రి అవుతా: కొండా సురేఖ
NEWS   Sep 13,2026 10:16 pm
వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి మళ్లీ మంత్రి అవుతానని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో కొండా సురేఖ, కొండా మురళి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు సురేఖ తెరదించారు. ఎప్పుడూ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు టికెట్‌ తనకే వస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలిచి మంత్రి పదవి చేపడతానని సురేఖ పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Sep 13,2026 10:17 pm
వినాయకచవితి శుభాకాంక్షలు: బండి సంజయ్
హిందూ బంధువులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు...
LATEST NEWS   Sep 13,2026 10:17 pm
వినాయకచవితి శుభాకాంక్షలు: బండి సంజయ్
హిందూ బంధువులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు...
LATEST NEWS   Sep 13,2026 10:15 pm
కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో...
LATEST NEWS   Sep 13,2026 10:15 pm
కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో...
LATEST NEWS   Sep 13,2026 10:13 pm
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా...
LATEST NEWS   Sep 13,2026 10:13 pm
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా...
⚠️ You are not allowed to copy content or view source