Logo
Download our app
ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం
NEWS   Sep 10,2026 07:33 am
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మునెప్ప నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పెద్దలు రామాంజనేయులు, రామచంద్ర, పెద్దయ్య, చాకలి మళ్లీ తదితరులు కలిసి మునెప్ప కుటుంబానికి 19 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి  అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.

Top News


TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...
TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...
LATEST NEWS   Sep 10,2026 07:33 am
ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మధుయాష్కీ
మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) నూతన ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ...
LATEST NEWS   Sep 10,2026 07:33 am
ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మధుయాష్కీ
మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) నూతన ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ...
LATEST NEWS   Sep 10,2026 12:28 am
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి అమ్మవారిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి అమ్మవారికి...
LATEST NEWS   Sep 10,2026 12:28 am
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి అమ్మవారిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి అమ్మవారికి...
⚠️ You are not allowed to copy content or view source