Logo
Download our app
స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
NEWS   Sep 07,2026 11:35 pm
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న పరిపాలన, విద్యా విధానం పలు అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలో నిర్వహించే 24వ స్నాతకోత్సవ వేడుకపై చర్చించారు. ఇందుకు గవర్నర్ అంగీకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Sep 07,2026 11:47 pm
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.....
LATEST NEWS   Sep 07,2026 11:47 pm
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.....
LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...
LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...
LATEST NEWS   Sep 07,2026 11:35 pm
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కోరారు. హనుమకొండ కలెక్టరేట్ లో...
LATEST NEWS   Sep 07,2026 11:35 pm
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కోరారు. హనుమకొండ కలెక్టరేట్ లో...
⚠️ You are not allowed to copy content or view source