Logo
Download our app
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌
NEWS   Aug 28,2026 10:38 am
నేపాల్‌లో విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదు. ఇందులో తెలుగువారూ ఉన్నారు. మరో 200 మంది టిబెట్‌ భూభాగంలో చిక్కుకుపోయారు. నేపాల్‌కు స‌హాయంగా అమెరికా 500,000 డాలర్ల సహాయాన్ని ప్రకటించగా, WHO అత్యవసర వైద్య సామగ్రిని పంపిస్తోంది.

Top News


LATEST NEWS   Aug 28,2026 10:39 am
SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం)...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం)...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్...
LATEST NEWS   Aug 28,2026 10:39 am
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్...
LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
⚠️ You are not allowed to copy content or view source