Logo
Download our app
మిస్ యూనివ‌ర్స్ ఇండియా మెజో
NEWS   Aug 25,2026 10:18 am
కేరళకు చెందిన 19 ఏళ్ల లా (ఆనర్స్) విద్యార్థిని కజియా లిజ్ మెజో \'మిస్ యూనివర్స్ ఇండియా 2026\' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్‌లో జ‌రిగిన‌ గ్రాండ్ ఫినాలేలో ఉన్న 52 మంది తుది పోటీదారులపై విజేతగా నిలిచారు. ఈ ఏడాది నవంబర్‌లో పోర్టో రికోలో జరిగే 75వ \'మిస్ యూనివర్స్\' అంతర్జాతీయ పోటీల్లో కజియా భారత్ తరఫున మెజో ప్రాతినిధ్యం వహిస్తారు. కేరళ నుంచి జాతీయ కిరీటాన్ని దక్కించుకున్న తొలి మహిళ.

Top News


LATEST NEWS   Aug 25,2026 10:18 am
యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు...
LATEST NEWS   Aug 25,2026 10:18 am
యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు...
LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...
LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...
LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...
LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...
⚠️ You are not allowed to copy content or view source