Logo
Download our app
చిరంజీవి ఎవరినీ తొక్కడు: బండ్ల గణేశ్‌
NEWS   Aug 22,2026 09:36 am
చిరంజీవి అంటే తనకు ప్రాణమని నిర్మాత బండ్ల గణేశ్‌ చెప్పారు. మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. చిరంజీవి ఇతరులను తొక్కేసారని కొందరు మాట్లాడుతుంటారు. చిరంజీవి ఎవరినీ తొక్కడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్, నిజాయితీ ఉంటే వాళ్లను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం అని చెప్పారు.

Top News


LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...
LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...
LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...
LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...
LATEST NEWS   Aug 22,2026 09:31 am
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి: CM చంద్రబాబు నేడు (22న) ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు....
LATEST NEWS   Aug 22,2026 09:31 am
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి: CM చంద్రబాబు నేడు (22న) ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు....
⚠️ You are not allowed to copy content or view source