నూకరాజు కుటుంబసభ్యుల కోసం గాలింపు
NEWS Aug 20,2026 02:32 pm
రాజమహేంద్రవరంలో ఏఈ నూకరాజు కుటుంబసభ్యుల కోసం గాలింఫు కొనసాగుతోంది. గోదావరి నదిలో4వ రోజు గాలింపు కొనసాగుతుంది అయినా ఇంకా లభ్యం కాని ఏఈ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ. ఆదివారం రాత్రి గోదావరిలోకి దూకి గల్లంతైంది పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం.రోడ్ కం రైల్వే బ్రిడ్జి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు గోదావరిలో గాలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది, మత్స్యకారుల గాలింపులో పాల్గొంటున్నాయి. డ్రోన్ల సాయంతోనూ గాలిస్తున్నారు పోలీసులు. మనవడు తప్పించుకోగా.. నూకరాజు డెడ్ బాడీ లభించింది.