Logo
Download our app
గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి
NEWS   Aug 19,2026 08:34 pm
కరీంనగర్ : గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గురువారం గోసమేత తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేసి, 200 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై...
LATEST NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై...
BIG NEWS   Aug 19,2026 09:11 pm
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5...
BIG NEWS   Aug 19,2026 09:11 pm
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5...
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
⚠️ You are not allowed to copy content or view source