Logo
Download our app
రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం అందుకున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్
NEWS   Aug 19,2026 08:34 pm
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్ సిరికి లక్ష్మీ నరసింహారావు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం-2024 అందుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. 43 ఏళ్ల పోలీస్ సేవలో 25 ఏళ్లుగా క్లూస్ టీమ్‌లో సేవలందించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై...
LATEST NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై...
BIG NEWS   Aug 19,2026 09:11 pm
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5...
BIG NEWS   Aug 19,2026 09:11 pm
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5...
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
⚠️ You are not allowed to copy content or view source