Logo
Download our app
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
NEWS   Aug 19,2026 11:33 am
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్ కార్డుదారులకు ప్రయోజనం కలగనుంది. వాలాబుకు వెళ్లి రేషన్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
LATEST NEWS   Aug 19,2026 11:09 am
జర ఈ రోడ్డు సమస్యను పట్టించుకోండి సారూ..!
జగిత్యాల రూరల్ మండలం పొలాస-తిమ్మాపూర్ అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, చిన్నపాటి వర్షానికే నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు, ఆయా గ్రామాల...
LATEST NEWS   Aug 19,2026 11:09 am
జర ఈ రోడ్డు సమస్యను పట్టించుకోండి సారూ..!
జగిత్యాల రూరల్ మండలం పొలాస-తిమ్మాపూర్ అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, చిన్నపాటి వర్షానికే నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు, ఆయా గ్రామాల...
⚠️ You are not allowed to copy content or view source