Logo
Download our app
డైరీ భూముల మార్పిడిపై రైతుల ఆగ్రహం
NEWS   Aug 17,2026 02:30 pm
కరీంనగర్: ధరణి పోర్టల్‌లో కరీంనగర్ డైరీ పేరిట ఉన్న భూములను తమకు తెలియకుండా తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చడాన్ని నిరసిస్తూ పాడి రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగర వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శన కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. భూ మార్పిడిపై కలెక్టర్, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Aug 19,2026 11:38 am
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Aug 19,2026 11:33 am
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్...
LATEST NEWS   Aug 19,2026 11:33 am
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్...
LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...
⚠️ You are not allowed to copy content or view source