Logo
Download our app
అందరికీ అందని సంక్షేమం: సీపీఐ ఆవేదన
NEWS   Aug 15,2026 01:56 pm
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యం వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, హక్కుల కోసం ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Top News


LATEST NEWS   Aug 15,2026 02:48 pm
బెంగళూరు ఉగ్రకుట్ర భగ్నం.. ఒకరి అరెస్ట్
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు...
LATEST NEWS   Aug 15,2026 02:48 pm
బెంగళూరు ఉగ్రకుట్ర భగ్నం.. ఒకరి అరెస్ట్
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు...
LATEST NEWS   Aug 15,2026 02:45 pm
మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు జర్నీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన...
LATEST NEWS   Aug 15,2026 02:45 pm
మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు జర్నీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన...
LATEST NEWS   Aug 15,2026 02:40 pm
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ...
LATEST NEWS   Aug 15,2026 02:40 pm
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ...
⚠️ You are not allowed to copy content or view source