అందరికీ అందని సంక్షేమం: సీపీఐ ఆవేదన
NEWS Aug 15,2026 01:56 pm
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యం వల్లే పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, హక్కుల కోసం ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.