Logo
Download our app
కరీంనగర్‌: జనసేనలో 50 మంది చేరిక
NEWS   Aug 15,2026 01:56 pm
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో 50 మంది యువకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల బలానికి వేదికగా మారుతుందని ఆయన తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 15,2026 02:45 pm
మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు జర్నీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన...
LATEST NEWS   Aug 15,2026 02:45 pm
మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు జర్నీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన...
LATEST NEWS   Aug 15,2026 02:40 pm
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ...
LATEST NEWS   Aug 15,2026 02:40 pm
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ...
LATEST NEWS   Aug 15,2026 02:36 pm
‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ ప్రయాణానికి ఏడాది పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆర్థిక సాధికారతకు ఉద్దేశించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం...
LATEST NEWS   Aug 15,2026 02:36 pm
‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ ప్రయాణానికి ఏడాది పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆర్థిక సాధికారతకు ఉద్దేశించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం...
⚠️ You are not allowed to copy content or view source