Logo
Download our app
విద్యార్థులను ప్రోత్సహించిన మాజీ మంత్రి
NEWS   Aug 15,2026 01:12 pm
కరీంనగర్: పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన గల్ఫ్ హైస్కూల్ విద్యార్థులకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యిద్ ముఖద్దర్ అలీ ఆధ్వర్యంలో ముగ్గురికి రూ.5 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ చొరవను కొనియాడారు.

Top News


LATEST NEWS   Aug 15,2026 01:56 pm
అందరికీ అందని సంక్షేమం: సీపీఐ ఆవేదన
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 15,2026 01:56 pm
అందరికీ అందని సంక్షేమం: సీపీఐ ఆవేదన
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
LATEST NEWS   Aug 15,2026 01:56 pm
కరీంనగర్‌: జనసేనలో 50 మంది చేరిక
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో 50 మంది యువకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా...
LATEST NEWS   Aug 15,2026 01:56 pm
కరీంనగర్‌: జనసేనలో 50 మంది చేరిక
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో 50 మంది యువకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ సమక్షంలో వీరంతా పార్టీ కండువా...
LATEST NEWS   Aug 15,2026 01:55 pm
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మునగపాక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు...
LATEST NEWS   Aug 15,2026 01:55 pm
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మునగపాక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు...
⚠️ You are not allowed to copy content or view source